జగన్ను ఎదిరిస్తే జీరోలవుతారు
సీఎం జగన్ను ఎదిరించిన వారు రాజకీయంగా జీరోలుగానే మిగులుతారని.. వైకాపా నుంచి సస్పెన్షన్కు గురైన నలుగురు ఎమ్మెల్యేలనుద్దేశించి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి వ్యాఖ్యానించారు.
ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి
విజయవాడ, న్యూస్టుడే: సీఎం జగన్ను ఎదిరించిన వారు రాజకీయంగా జీరోలుగానే మిగులుతారని.. వైకాపా నుంచి సస్పెన్షన్కు గురైన నలుగురు ఎమ్మెల్యేలనుద్దేశించి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి వ్యాఖ్యానించారు. విజయవాడలోని ఎన్టీఆర్ కలెక్టరేట్లో శనివారం ఆసరా పథక చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ నలుగురు ఎమ్మెల్యేల వ్యవహారశైలి జగన్కు ముందు నుంచీ తెలుసని అన్నారు. పూర్వపు న్యాయమూర్తి శ్రావణ్కుమార్ తనపై తరచూ విమర్శలు చేస్తున్నారని, ఆయన ఒకప్పుడు తెదేపా అధినేత చంద్రబాబు, లోకేశ్లపై కేసులు వేశారని.. ఇప్పుడు తెదేపా తరఫునే వాదిస్తున్నారని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Rana Naidu: ఎట్టకేలకు ‘రానానాయుడు’ సిరీస్పై స్పందించిన వెంకటేశ్
-
India News
Manipur: మణిపుర్లో అమిత్ షా సమీక్ష.. శాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవ్!
-
Viral-videos News
Beauty Pageant: అందాల పోటీల్లో భార్యకు అన్యాయం జరిగిందని.. కిరీటాన్ని ముక్కలు చేశాడు!
-
India News
Mahindra - Dhoni: ధోని రాజకీయాల గురించి ఆలోచించాలి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
-
India News
Shashi Tharoor: ‘వందే భారత్’ సరే.. కానీ సుదీర్ఘ ‘వెయిటింగ్’కు తెరపడేదెప్పుడు?
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు