తెలంగాణ తెచ్చుకుంది కేసీఆర్ కుటుంబం కోసమేనా?
ప్రాణాలను సైతం పణంగా పెట్టి తెలంగాణను సాధించుకుంది కేసీఆర్ కుటుంబంలోని నలుగురి కోసమేనా అని ఒక్కసారి ఆలోచించుకోవాలని ప్రజలకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సూచించారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
రెబ్బెన, న్యూస్టుడే: ప్రాణాలను సైతం పణంగా పెట్టి తెలంగాణను సాధించుకుంది కేసీఆర్ కుటుంబంలోని నలుగురి కోసమేనా అని ఒక్కసారి ఆలోచించుకోవాలని ప్రజలకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సూచించారు. కుమురం భీం జిల్లా రెబ్బెన మండలంలో ‘హాథ్ సే హాథ్ జోడో’ పాదయాత్ర కొనసాగింది. సోమవారం రాత్రి రెబ్బెన మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో భట్టి మాట్లాడారు. జల్ జంగల్ జమీన్ కోసం పోరాడిన కుమురం భీం స్ఫూర్తిని భారాస ప్రభుత్వం పాటించడంలేదని ఆరోపించారు. సామాజిక తెలంగాణ నిర్మాణమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కుమురం భీం జిల్లాలో ఎనిమిది రోజుల పాటు 96 కిలోమీటర్ల మేర కొనసాగిన ఈ యాత్ర మంగళవారం నుంచి మంచిర్యాల జిల్లాలో ప్రారంభమవనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమనాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM