రాహుల్ గాంధీని కోర్టుకు లాగుతా!: లలిత్ మోదీ వెల్లడి
‘మోదీ ఇంటిపేరు’ వ్యాఖ్యలపై లండన్లోని కోర్టులో రాహుల్ గాంధీపై కేసు వేస్తానని ఐపీఎల్ కుంభకోణంలో ఆర్థిక అక్రమాలకు పాల్పడి దేశం నుంచి పరారై లండన్లో ఉంటున్న లలిత్ మోదీ పేర్కొన్నారు.
లండన్: ‘మోదీ ఇంటిపేరు’ వ్యాఖ్యలపై లండన్లోని కోర్టులో రాహుల్ గాంధీపై కేసు వేస్తానని ఐపీఎల్ కుంభకోణంలో ఆర్థిక అక్రమాలకు పాల్పడి దేశం నుంచి పరారై లండన్లో ఉంటున్న లలిత్ మోదీ పేర్కొన్నారు. తనకు ఇప్పటివరకూ ఒక్క కేసులోనూ శిక్ష పడలేదని, అలాంటి తనను పరారైన నేరస్థుడిగా రాహుల్ ఎలా విమర్శిస్తారని ఈ 59ఏళ్ల ఐపీఎల్ మాజీ అధ్యక్షుడు ప్రశ్నించారు. గాంధీ కుటుంబం కంటే తమ కుటుంబమే దేశానికి ఎక్కువ సేవ చేసిందంటూ తన పూర్వీకుల చిత్రాలను ఆయన ట్విటర్లో పెట్టారు.
* ప్రధాన మంత్రి మోదీకి అంతర్జాతీయ నేరగాడి మద్దతు లభించిందని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. రాహుల్ను లండన్ కోర్టుకు ఈడుస్తానన్న లలిత్ మోదీ వ్యాఖ్యలపై ఆ పార్టీ స్పందించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ