నోట్ల మార్పిడికి అవకాశం కల్పించడం కుంభకోణమే
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పేదలకు నష్టం కలగజేస్తూ కార్పొరేట్ కంపెనీలు, ధనవంతుల ప్రయోజనాలను కాపాడుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆగ్రహం వ్యక్తంచేశారు.
సీపీఐ నేత నారాయణ
ఈనాడు, హైదరాబాద్: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పేదలకు నష్టం కలగజేస్తూ కార్పొరేట్ కంపెనీలు, ధనవంతుల ప్రయోజనాలను కాపాడుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ.రెండు వేల నోటుపై ఆర్బీఐ నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. నోటును పూర్తిగా నిషేధించకుండా మార్చుకోవడానికి అవకాశం కల్పించడంలో కుంభకోణం ఉందని ఆరోపించారు. గతంలో పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు నల్లధనం ఉన్నవాళ్లు వైట్మనీగా మార్చుకున్నారని గుర్తుచేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
చింతలపూడి ఏరియా ఆసుపత్రిలో చీకట్లు.. ఉక్కపోతలో రోగులు
-
Sports News
ఆస్ట్రేలియా వికెట్ పడింది.. లబుషేన్ నిద్ర లేచాడు
-
Movies News
ఇలియానా వెబ్సిరీస్ అప్పుడే!
-
Sports News
WTC Final: గిల్ అంటే కుర్రాడు.. నీకేమైంది పుజారా..?: రవిశాస్త్రి ఆగ్రహం
-
Movies News
Social Look: మృణాల్ ఠాకూర్ ‘బ్లాక్ అండ్ బోల్డ్’.. అయిషా శర్మ ఆటో జర్నీ!
-
Sports News
WTC Final: కెన్నింగ్టన్ ఓవల్లో మూడో హాఫ్ సెంచరీ.. డాన్ బ్రాడ్మన్ సరసన శార్దూల్