160 స్థానాలతో... చంద్రబాబు సీఎం అవుతారు
‘రాష్ట్రానికి 2014-2019 మధ్య స్వర్ణయుగం. రాజధాని లేకపోయినా, రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా.. సమర్థ నాయకుడైన చంద్రబాబు సీఎం కావడంతో ప్రజలకు కష్టం తెలియలేదు.
కె.అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు
‘రాష్ట్రానికి 2014-2019 మధ్య స్వర్ణయుగం. రాజధాని లేకపోయినా, రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా.. సమర్థ నాయకుడైన చంద్రబాబు సీఎం కావడంతో ప్రజలకు కష్టం తెలియలేదు. సంక్షేమ పథకాల్ని అమలు పరుస్తూనే అభివృద్ధి చేసి చూపించాం’ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మహానాడులో ఆయన మాట్లాడుతూ.. ‘5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాలాంటి వాళ్లమే జగన్ తీరుతో భయపడే పరిస్థితులు ఎదురయ్యాయి. కానీ పార్టీ కార్యకర్తలు సర్వం కోల్పోయినా వెన్నుచూపలేదు. చంద్రబాబు నాయకత్వంలో నాలుగున్నరేళ్లుగా పగలూరాత్రీ కష్టపడ్డారు. అందుకే ఎప్పుడు ఎన్నికలు జరిగినా 160 స్థానాలతో చంద్రబాబు సీఎం అవుతారు’ అని స్పష్టంచేశారు. ‘సానుభూతి పొంది సీఎం కావాలనే తలంపుతోనే తన బాబాయ్ని జగన్ చంపించాడని మేం ముందే చెప్పాం. అవినాష్రెడ్డి అరెస్ట్ అయితే కేసు తనమీదకు వస్తుందనే ఆందోళనలో జగన్ ఉన్నారు’ అని అచ్చెన్నాయుడు విమర్శించారు. ‘జగన్కు ఇప్పటికే ఉన్న ఏడు బంగళాలు చాలవన్నట్లు వైజాగ్లో మరో కొంప పెడతారట. ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తారట’ అని ధ్వజమెత్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్