వైకాపా మేనిఫెస్టో అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలి: సోమిరెడ్డి
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98.7 శాతం నెరవేర్చామని డబ్బాలు కొట్టుకుంటున్న సీఎం జగన్...ధరల పెరుగుదల, సహజవనరుల దోపిడీ, కల్తీ మద్యం విక్రయాలు లాంటి ఇవ్వని హామీల్నీ సైతం నెరవేర్చారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఎద్దేవా చేశారు.
ఈనాడు డిజిటల్, అమరావతి: మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98.7 శాతం నెరవేర్చామని డబ్బాలు కొట్టుకుంటున్న సీఎం జగన్...ధరల పెరుగుదల, సహజవనరుల దోపిడీ, కల్తీ మద్యం విక్రయాలు లాంటి ఇవ్వని హామీల్నీ సైతం నెరవేర్చారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఎద్దేవా చేశారు. తెదేపా తొలి మేనిఫెస్టోపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న మంత్రులు.. వైకాపా మేనిఫెస్టో అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి అంబటి రాంబాబు చేస్తున్న విమర్శలు మరీ సంస్కారహీనంగా ఉన్నాయని మండిపడ్డారు. మద్యపాన నిషేధం సహా పది అంశాలపై బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..