విశ్వసనీయ ప్రత్యామ్నాయంగా వస్తే ప్రజలు ఆదరించొచ్చు
వచ్చే లోక్సభ (2024) ఎన్నికలకు ప్రతిపక్షాలన్నీ కలసి విశ్వసనీయ ప్రత్యామ్నాయంగా జట్టుకడితే దేశ ప్రజలు ఆదరించే అవకాశం ఉందని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ అభిప్రాయపడ్డారు.
ప్రతిపక్షాల ఐక్యతపై శరద్ పవార్ వ్యాఖ్య
ఔరంగాబాద్: వచ్చే లోక్సభ (2024) ఎన్నికలకు ప్రతిపక్షాలన్నీ కలసి విశ్వసనీయ ప్రత్యామ్నాయంగా జట్టుకడితే దేశ ప్రజలు ఆదరించే అవకాశం ఉందని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. నూతన పార్లమెంటు భవనం విషయంలో అన్ని రాజకీయ పక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకుని ఉండి ఉండాల్సిందన్నారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో గల మహాత్మాగాంధీ మిషన్ యూనివర్సిటీలో మంగళవారం జరిగిన ‘సౌహార్ద్ భైటక్’లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో మాదిరిగానే ప్రజలు వ్యవహరిస్తారా? లేదా? అన్నది తన అనుమానమన్నారు. అయితే ప్రతిపక్షాలన్నీ ఏకమై విశ్వసనీయ ప్రత్యామ్నాయంగా నిలబడితే ప్రజలు జైకొట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. విపక్షం తెలివిగా వ్యవహరించకపోతే..ప్రజలు వేరే ఎంపికపై ఆలోచిస్తారని ఆశించలేమని వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM