డబుల్ ఇంజిన్ సర్కార్తోనే తెలంగాణకు న్యాయం
ప్రధాని మోదీ నాయకత్వంలోని భాజపా ప్రభుత్వ పారదర్శక విధానాలతోనే దేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు. బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో లక్ష్మణ్ మాట్లాడారు.
వచ్చేది మోదీ ప్రభుత్వమే: భాజపా నేత లక్ష్మణ్
ఈనాడు, హైదరాబాద్: ప్రధాని మోదీ నాయకత్వంలోని భాజపా ప్రభుత్వ పారదర్శక విధానాలతోనే దేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు. బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో లక్ష్మణ్ మాట్లాడారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటేనే తెలంగాణకు మరింత న్యాయం జరుగుతుందన్నారు. భారాస, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒకటేనని అన్నారు. రాష్ట్రంలో లక్షా 27 వేల ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. పాలకులు దళితులకు ఇచ్చిన ఎసైన్డ్ భూములను లాక్కుని, అస్మదీయులకు, బంధువులకు భూములను కారుచౌకగా ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!