చంద్రబాబుకు ‘జెడ్ కేటగిరి’ అవసరం లేదు
తెదేపా అధ్యక్షుడు చంద్రబాబుకు జెడ్ కేటగిరి భద్రత కల్పించడం తగదని రాష్ట్రంలోని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతున్నారని ఉప సభాపతి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు.
ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి
తిరుమల, న్యూస్టుడే: తెదేపా అధ్యక్షుడు చంద్రబాబుకు జెడ్ కేటగిరి భద్రత కల్పించడం తగదని రాష్ట్రంలోని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతున్నారని ఉప సభాపతి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి మూలమూర్తిని కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎప్పుడో ప్రాణహాని ఉందని ఇంకా చంద్రబాబుకు జెడ్ కేటగిరి భద్రత కల్పించడం తగదంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం తన వ్యక్తిగత అభిప్రాయంగా తెలిపారని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India-Canada: భారత్తో తెరవెనుక చర్చలను కొనసాగిస్తాం: కెనడా
-
Pawan Kalyan: పవన్కు కృష్ణా జిల్లా ఎస్పీ నోటీసులు
-
కేబినెట్ ఆమోదం పొందాకే అమల్లోకి సీమెన్స్ ప్రాజెక్టు: చంద్రబాబు తరఫు న్యాయవాది వాదనలు
-
ODI WC 2023: అశ్విన్ ఎంపికపై భజ్జీ కామెంట్లు.. నెట్టింట మరోసారి సంజూ వైరల్!
-
Lalu Prasad Yadav: భూ కుంభకోణం కేసులో లాలూకు స్వల్ప ఊరట
-
Supreme Court: ఈడీ ప్రతీకార చర్యలకు పాల్పడకూడదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు