దళితుల నుంచి తీసుకున్న భూములు తిరిగివ్వాలి: కోదండరెడ్డి
దళితులకు గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములను భారాస సర్కారు బలవంతంగా లాక్కుని.. పారిశ్రామికవేత్తలకు అమ్ముకుంటోందని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్, న్యూస్టుడే: దళితులకు గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములను భారాస సర్కారు బలవంతంగా లాక్కుని.. పారిశ్రామికవేత్తలకు అమ్ముకుంటోందని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి ఆరోపించారు. దళితుల నుంచి తీసుకున్న భూములను తిరిగి వారికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం గాంధీభవన్లో నిరసన దీక్ష చేపట్టారు. నాయకులు వీహెచ్, మధుయాస్కీ, సిరిసిల్ల రాజయ్య, రాములు నాయక్, అద్దంకి దయాకర్ పాల్గొన్నారు.
కాంగ్రెస్కు బ్రాండ్ అంబాసిడర్లుగా కేటీఆర్, హరీశ్, కవిత: మల్లు రవి.. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలకు మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎమ్మెల్సీ కవిత.. బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రచారం చేస్తున్నారని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోపు ముగ్గురినీ ఘనంగా సన్మానిస్తామన్నారు. ఆయన సోమవారం గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Janasena: సినిమాలు ఆపేసినా, బెదిరించినా ఏనాడూ దిల్లీ పెద్దల సాయం కోరలేదు: పవన్
ఏపీలో జనసేనకు ఇవాళ ఆరున్నర లక్షల క్యాడర్ ఉందని, యువతే పెద్ద బలమని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. -
Chandrababu: యువత భారీ బైక్ ర్యాలీ.. విజయవాడలో చంద్రబాబుకు ఘనస్వాగతం
తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు గన్నవరం విమానాశ్రయం నుంచి అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. -
CM Kcr: ఎగ్జిట్ పోల్స్తో పరేషాన్ కావొద్దు.. మళ్లీ భారాసదే విజయం: సీఎం కేసీఆర్
ఎగ్జిట్ పోల్స్తో పరేషాన్ కావొద్దని, మళ్లీ భారాసనే(BRS) విజయం సాధించబోతోందని పార్టీ నేతలతో సీఎం కేసీఆర్(CM Kcr) పేర్కొన్నారు. -
కాంగ్రెస్కు అచ్చేదిన్.. ఇది కూటమి విజయం: ఎగ్జిట్ పోల్స్పై సంజయ్ రౌత్
Congress: కాంగ్రెస్కు మంచి రోజులు వచ్చాయని శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు. ఎన్నికల్లో హస్తం పార్టీ గెలుపు కూటమి విజయంగా అభివర్ణించారు. -
KCR: డిసెంబర్ 4న తెలంగాణ కేబినెట్ భేటీ
డిసెంబర్ 4వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. -
Ambati Rambabu: తెలంగాణలో ఏ పార్టీనీ గెలిపించాల్సిన అవసరం మాకు లేదు: అంబటి
నాగార్జున సాగర్ వివాదంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) స్పందించారు. తాము తెలంగాణ భూభాగంలోకి వెళ్లలేదని చెప్పారు. -
Purandeswari: ఓట్ల కోసమే ‘నాగార్జునసాగర్’ వివాదం: పురందేశ్వరి
ఎన్నికలు జరుగుతున్న సమయంలో తెలుగు రాష్ట్రాల సరిహద్దులోని నాగార్జునసాగర్ వద్ద నీటి విడుదల అంశాన్ని వివాదాస్పదం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి పేర్కొన్నారు. -
Nara Lokesh: వంద రోజుల్లో.. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం
తెదేపా-జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని, ఈ అంశంపై పవన్ కల్యాణ్ అన్నతో తొలి సమావేశంలోనే చర్చించామని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చెప్పారు. -
‘విశాఖ ఉత్తరం’ అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
దొంగ ఓట్లతోనే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలుస్తామనే ధీమాతో సీఎం జగన్ ఉన్నారని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. -
భాజపాను అధికారంలోకి రానివ్వం: బీవీ రాఘవులు
కేంద్రంలో మరోసారి అధికారంలోకి రాకుండా భాజపాను అడ్డుకుంటామని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తేల్చిచెప్పారు. -
ఎన్నికల్లో లబ్ధికోసమే నాటకాలు: రామకృష్ణ
తెలంగాణ ఎన్నికల్లో లబ్ధిపొందడానికే ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ నీటి వివాదం పేరుతో కొత్త డ్రామాకు తెర తీశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ గురువారం ఓ ప్రకటనలో విమర్శించారు. -
నీటి కోసం దొంగ యుద్ధం: రఘురామ
తెలంగాణలో ఎన్నికలు జరిగే రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటికోసం దొంగ యుద్ధం చేసేందుకు ప్రయత్నించిందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. -
విశాఖను ఫైనాన్షియల్ హబ్గా ప్రకటించాలి: ధర్మాన
విశాఖను ఫైనాన్షియల్ హబ్గా ప్రకటించాలని, దీనికి అవసరమైన చర్యలను చేపట్టాలని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వాన్ని కోరారు. -
నేడు తెదేపా పార్లమెంటరీ పార్టీ భేటీ
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశం శుక్రవారం జరగనుంది. డిసెంబరు 4 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇందులో చర్చించనున్నారు. -
రోడ్లను బురద గుంతల్లా మార్చినందుకు మళ్లీ జగన్ కావాలా?
రాష్ట్రంలోని రహదారుల్ని బురద గుంతల్లా మార్చినందుకు సీఎం జగన్ మళ్లీ కావాలా అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. -
బీసీల మధ్య చిచ్చు పెట్టడానికే ‘కులగణన’
బీసీ కులాల మధ్య చిచ్చు పెట్టడానికే సీఎం జగన్ కులగణనను తెరపైకి తెచ్చారని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. -
చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టడమే పొన్నవోలు లక్ష్యం
తెదేపా అధినేత చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టడం, దొంగ సాక్ష్యాలు సృష్టించడం, వ్యక్తిగతంగా ఆయన్ను పలచన చేయడమే లక్ష్యంగా అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి పని చేస్తున్నారని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. -
దేశమంతా రాజస్థాన్ తరహా ఆరోగ్య పథకం
రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం ప్రారంభించిన ఆరోగ్య పథకం ఆదర్శప్రాయంగా ఉందని, 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశమంతా ఈ పథకాన్ని అమలుచేస్తామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ హామీ ఇచ్చారు. -
5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు.. రూ.2 వేల కోట్ల విలువైన జప్తులు
దేశంలో శాసనసభ ఎన్నికలు జరిగిన అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల ఉల్లంఘనలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) పలు సందర్భాల్లో కొరడా ఝళిపించింది. -
Manickam Tagore: భాజపా ఓడితే గోవా సర్కార్ కూలడం ఖాయం: కాంగ్రెస్ ఎంపీ
వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో భాజపా ఓడితే.. గోవాలోని ప్రమోద్ సావంత్ సర్కార్ కుప్పకూలిపోతుందని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ అన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Israel: హమాస్ ‘పన్నాగం’ ఇజ్రాయెల్కు ముందే తెలుసు..? కానీ..!
-
Mission Raniganj: రివ్యూ: మిషన్ రాణిగంజ్.. జస్వంత్సింగ్గా అక్షయ్ చేసిన సాహసం
-
Janasena: సినిమాలు ఆపేసినా, బెదిరించినా ఏనాడూ దిల్లీ పెద్దల సాయం కోరలేదు: పవన్
-
Supreme Court: సీఎంతో సమావేశమై సమస్యకు తెరదించండి.. తమిళనాడు గవర్నర్కు ‘సుప్రీం’ సూచన
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
అమెరికాలో ఘోరం: భారతీయ విద్యార్థిని బంధించి.. పైపులతో కొట్టి హింసించి..!