10న రాష్ట్రానికి అమిత్షా
భాజపా జాతీయ నాయకత్వం తెలంగాణ శాసనసభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అగ్రనేతల సభలతోపాటు పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
రెండో వారంలో భాజపా అభ్యర్థుల తొలి జాబితా
ఈనాడు, హైదరాబాద్: భాజపా జాతీయ నాయకత్వం తెలంగాణ శాసనసభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అగ్రనేతల సభలతోపాటు పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. మహబూబ్నగర్లో ప్రధాని మోదీ సభతో శ్రీకారం చుట్టిన కార్యాచరణను అయిదు రోజులపాటు ఒక దశగా కొనసాగించాలని నిర్ణయించింది. మంగళవారం నిజామాబాద్ బహిరంగ సభకు ప్రధాని రానున్నారు. తరువాత ఈ నెల 10న కేంద్ర హోంమంత్రి అమిత్షా రాష్ట్రానికి రానున్నారు. ఆయన బహిరంగసభను ఎక్కడ నిర్వహించాలనే అంశంపై రాష్ట్ర నేతలు దృష్టిసారించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి దిల్లీలో అమిత్షాతో సమావేశమై రానున్న రోజుల్లో చేపట్టే కార్యక్రమాలు, ఎన్నికల వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం. ఈ నెల 6న భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా హైదరాబాద్కు రానున్నారు. నవంబరు మొదటి వారంలోపు రాష్ట్రంలో 30 భారీ బహిరంగ సభలు నిర్వహించాలని భాజపా నిర్ణయించింది. వీటిల్లో జాతీయ నాయకులతో పాటు కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు.
5న సునీల్బన్సల్, తరుణ్ఛుగ్.. 6న నడ్డా రాక
ఈ నెల 2వ వారంలో అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసేలా భాజపా దృష్టి సారించింది. 5, 6వ తేదీల్లో హైదరాబాద్లో జరిగే విస్తృతస్థాయి సమావేశాల్లో దీనిపై చర్చించనున్నట్లు తెలిసింది. 5న రాష్ట్ర భాజపా ఇన్ఛార్జులు సునీల్బన్సల్, తరుణ్ఛుగ్తోపాటు జిల్లా అధ్యక్షులు, పదాధికారులు, రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యులు పాల్గొననున్నారు. 6న జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీ సెగ్మెంట్ల ఇన్ఛార్జులతో పాటు ముఖ్యనేతలంతా పాల్గొననున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Chandrababu: ఏపీలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన షెడ్యూల్ విడుదల
తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) తిరుమల పర్యటనకు బయల్దేరారు. హైదరాబాద్ నుంచి తిరుమలకు వెళ్లిన ఆయన.. గురువారం రాత్రి అక్కడే బస చేయనున్నారు. -
రాష్ట్రంలో త్వరలో నిశ్శబ్ద యుద్ధం
‘‘సైకో జగన్.. ధనవంతులకు, పేదలకు యుద్ధం అంటున్నారు. రాష్ట్రంలో నిశ్శబ్ద యుద్ధం జరగబోతుంది. అది.. జగన్కు, పేదలకు మధ్య జరగనుంది. -
‘మాకెందుకు జగన్?’
‘ఆంధ్రప్రదేశ్కి జగన్ ఎందుకు కావాలంటే..’, ‘మా నమ్మకం నువ్వే జగనన్న’ పేరిట వైకాపా నేతలు, వాలంటీర్లు రాష్ట్రమంతా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. సీఎం మేనమామ రవీంద్రనాథ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కమలాపురం నియోజకవర్గంలో మాత్రం ‘మాకెందుకు జగన్?’ అంటున్నారు. -
బడిలో ‘జగనే ఎందుకు కావాలి?’
తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలోని వేంబాకం ఉన్నత పాఠశాలలో ‘ఏపీకి జగనే ఎందుకు కావాలి’ కార్యక్రమాన్ని నిర్వహించడం విమర్శలు తావిచ్చింది. -
మోదీ ఎక్కడుంటే అక్కడ అశుభం
ప్రధాని మోదీ ఎక్కడుంటే అక్కడ అశుభమేనని, పవిత్ర కార్యాలకు ఆయన్ను భాజపా దూరం ఉంచాలంటూ జేడీయూ సీనియర్ నేత, బిహార్ మంత్రి శ్రవణ్కుమార్ బుధవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
సీఏఏ అమలును ఎవరూ ఆపలేరు
పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలు చేసి తీరతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. దీనిని ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. -
కాంగ్రెస్ను నడపగలిగే సరైన నేత ఖర్గే
రానున్న చరిత్రాత్మక సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నడపగలిగే సరైన నేత మల్లికార్జున ఖర్గే అని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ పేర్కొన్నారు. -
అది జగన్ను ఆటాడేసుకునే కార్యక్రమంగా మారింది
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం కాస్తా సీఎం జగన్ను సామాజిక మాధ్యమాల్లో ఆటాడేసుకునే కార్యక్రమంగా మారిందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు. -
ఎస్టీ ఉపప్రణాళిక నిధులను పక్కదారి పట్టిస్తున్న ప్రభుత్వం
గిరిజనుల అభ్యున్నతికి కేంద్రం మంజూరు చేస్తున్న ఎస్టీ సబ్ప్లాన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ధ్వజమెత్తారు. -
విశాఖ నుంచే మరోసారి ఎంపీగా పోటీ
వచ్చే ఎన్నికల్లో మరోసారి విశాఖ నుంచే ఎంపీగా పోటీ చేస్తానని సీబీఐ మాజీ జేడీ వి.వి. లక్ష్మీనారాయణ అన్నారు. -
రాజీనామా చేసిన వాలంటీర్లు తెదేపాలో చేరిక
ప్రకాశం జిల్లా గిద్దలూరులోని సంజీవరాయునిపేట పరిధిలో పనిచేస్తూ రాజీనామా చేసిన వాలంటీర్లు వి.ఉదయకిరణ్, కె.రాధిక, ఎస్.లీలావతి, ఎం.వెంకటేశ్వర్లు, కె.సుమతి బుధవారం తెదేపాలో చేరారు. -
1న జనసేన విస్తృతస్థాయి సమావేశం
జనసేన విస్తృతస్థాయి సమావేశాన్ని డిసెంబరు 1న మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో నిర్వహించనున్నారు. -
మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి బెయిల్
వైయస్ఆర్ జిల్లా పులివెందుల తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కడప కేంద్ర కారాగారం నుంచి బుధవారం విడుదలయ్యారు. -
జగన్ అండతోనే దళితులపై అకృత్యాలు
సీఎం జగన్ అండ చూసుకొని, ఆయన మెప్పు కోసమే వైకాపా నేతలు దళితులపై దాడులకు తెగబడుతున్నారని తెదేపా నేత నక్కా ఆనంద్బాబు మండిపడ్డారు. -
సీఎం జగన్పై సర్పంచి ‘పంచ్లు’.. జనసేన నేత శ్రీనివాసరావు వ్యంగ్యాస్త్రాలు
‘ఒక్క రోడ్డు లేదు. విద్యుత్తు ఛార్జీలు రూ. 500 నుంచి రూ.5 వేలకు పెరిగాయి. అన్నింటి ధరలూ పెరుగుతున్నాయి. ప్రజల ఖాతాల్లో డబ్బులైతే పడుతున్నాయి. -
నిరాడంబర దుస్తులు ధరించినా.. వారంతా సంపన్నులే
కొందరు రాజకీయ నాయకుల నిరాడంబర వస్త్రధారణ, వారు ధరించిన సాధారణ చేతిగడియారాలు చూసి వారిని తక్కువగా అంచనా వేయకూడదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
holidays list: ఏపీలో వచ్చే ఏడాది 20 సాధారణ సెలవులు
-
Indian Navy: భారత నౌకాదళం చేతికి మూడు అత్యాధునిక నౌకలు..!
-
Stock market: స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు
-
Ranbir Kapoor: ఒకప్పుడు ఫ్లోర్ తుడిచి.. ఇప్పుడు స్టార్గా నిలిచి.. రణ్బీర్ ప్రయాణమిదీ
-
Narayana Murthy: ఆ రంగంలో మూడు షిఫ్టులు ఉండాలి: ఇన్ఫీ నారాయణమూర్తి
-
Srinagar NIT: శ్రీనగర్ ఎన్ఐటీలో ఆందోళన.. ఇబ్బందుల్లో తెలుగు విద్యార్థులు