Sai Prasad Reddy: ‘నిజంగానే ఉరేసుకుంటే సరిపోతుంది కదా!’
‘చంద్రబాబు విడుదల కావాలని తెదేపా నాయకులు గుండు గీయించుకుంటున్నారు, పశువులకు వినతిపత్రాలు ఇస్తున్నారు, ఉరితాళ్లు మెడకు బిగించుకుని పోజులిస్తున్నారు.
ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి
ఆదోని పాతపట్టణం, న్యూస్టుడే: ‘చంద్రబాబు విడుదల కావాలని తెదేపా నాయకులు గుండు గీయించుకుంటున్నారు, పశువులకు వినతిపత్రాలు ఇస్తున్నారు, ఉరితాళ్లు మెడకు బిగించుకుని పోజులిస్తున్నారు అదేదో నిజంగా ఉరేసుకుంటే సరిపోతుంది కదా’ అని కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదోనిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు రావాలంటే కనీసం రెండు మూడు నెలలు పడుతుందని.. వీరి దీక్షలను ప్రజలెవరూ పట్టించుకోవడం లేదని, తామూ గుర్తించడం లేదన్నారు. ఆదోనిలో బూటు కాలితో తన్నే పోలీస్ అధికారులు ఎవరూ లేరని, కేవలం సానుభూతి కోసం ఆ పార్టీ నాయకుడు భాస్కర్రెడ్డి చెప్పుకొంటున్నారన్నారు. పశువులకు ముఖ్యమంత్రి, మంత్రుల చిత్రాలు కట్టి అనుమతి లేకుండా ఊరేగిస్తే ప్రభుత్వం ఊరుకుంటుందా అని ప్రశ్నించారు. తాము సైతం పోలీసుల అనుమతి తీసుకునే ర్యాలీలు, ఇతర కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతుల నుంచి బేషరతుగా ధాన్యం సేకరించాలి
మిగ్జాం తుపాను నేపథ్యంలో అన్నదాతల నుంచి బేషరతుగా ధాన్యం సేకరించాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయే రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని కోరారు. -
తుపానుతో ‘యువగళం’ పాదయాత్రకు తాత్కాలిక విరామం
మిగ్జాం తుపాను కారణంగా యువగళం పాదయాత్రకు తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తాత్కాలిక విరామం ప్రకటించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని తీర ప్రాంతమైన ఉప్పాడ కొత్తపల్లి మండలంలో ప్రస్తుతం యాత్ర సాగుతున్న విషయం తెలిసిందే. -
ఓటమిపై అసహనాన్ని పార్లమెంటులో చూపొద్దు
దేశంలో వివిధ శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో ఎదురైన ఓటమితో అసహనానికి గురై దానిని పార్లమెంటులో చూపించవద్దని ప్రధాని నరేంద్రమోదీ విపక్షాలకు సూచించారు. -
మిజోరంలో జడ్పీఎం జోరు
ఈశాన్య రాష్ట్రం మిజోరంలో ఒకే పార్టీ వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చే సంప్రదాయానికి తెరపడింది. -
హామీల అమలుకు కాంగ్రెస్కు సమయమిద్దాం
రెండుసార్లు మనల్ని గెలిపించిన ప్రజలు.. ఈసారి కాంగ్రెస్ పార్టీకి పాలించే అవకాశమిచ్చారని, ఆ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కనీసం ఆర్నెల్ల సమయమిద్దామని భారాస అధినేత కేసీఆర్ తమ పార్టీ నాయకులతో అన్నట్లు తెలిసింది. -
ఖరారు బాధ్యత హైకమాండ్దే..
తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి (సీఎల్పీ నేత) ఎవరనే విషయంలో కాంగ్రెస్లోని అత్యధిక ఎమ్మెల్యేలు రేవంత్రెడ్డివైపు మొగ్గు చూపినా సోమవారం రాత్రి వరకు పార్టీ అధిష్ఠానం నుంచి గ్రీన్సిగ్నల్ రాలేదు. -
పంట నష్టం లెక్కింపులో మానవతా దృక్పథంతో వ్యవహరించాలి: పవన్
ప్రకృతి విపత్తులు మిగిల్చే నష్టాలతో రైతులు కుదేలవుతారని, పంట నష్టాన్ని లెక్కించడంలో అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. -
ఇండోసెల్ కంపెనీకి జగన్ కానుక రూ.90 కోట్లు
నెల్లూరు వద్ద ఇండోసెల్ కంపెనీ నెలకొల్పనున్న సోలార్ ప్యానల్ ప్లాంటుకు జగన్ ప్రభుత్వం భారీ ఉచిత కానుక ఇస్తోందని భాజపా అధికార ప్రతినిధి లంకా దినకర్ ఆరోపించారు. -
గుడివాడకు వెనిగండ్ల రాము, అరకుకు సియ్యారి దొన్నుదొర
గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జిగా వెనిగండ్ల రాము, అరకు ఇన్ఛార్జిగా సియ్యారి దొన్నుదొరను నియమించినట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.


తాజా వార్తలు (Latest News)
-
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే
-
‘మీరు పావలా.. అర్ధ రూపాయికీ పనికిరారు’
-
Vishal: మేం అలాంటి పరిస్థితిలో లేం..: జీసీసీపై విశాల్ అసహనం
-
Nani: మహేశ్ బాబుతో మల్టీస్టారర్.. నాని ఆన్సర్ ఏంటంటే?
-
Jairam Ramesh: ‘ఆ మూడు బిల్లులు ప్రమాదకరం..! వాటిని వ్యతిరేకిస్తాం’
-
Live Bomb: ఇంటి పెరట్లోనే బాంబు.. దంపతులు షాక్..!