‘డిండి’ నిర్వాసితులను ఆదుకోవాలి: తెదేపా

ప్రభుత్వం డిండి ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసి నిర్వాసితులను ఆదుకోవాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు, ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్‌ డిమాండ్‌ చేశారు.

Published : 12 Jun 2022 04:46 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వం డిండి ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసి నిర్వాసితులను ఆదుకోవాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు, ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం వారు సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. నల్గొండ జిల్లా శివన్నగూడెంలో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేసీఆర్‌ శంకుస్థాపన చేసి ఏడేళ్లయినా పురోగతి కనిపించడంలేదని వారు విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని