Andhra News: సభాపతి ప్రసంగం.. వెలవెలబోయిన ప్రాంగణం
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని ప్రభుత్వ జూనియర్ కళాళాల ఆవరణలో వైకాపా నియోజకవర్గ ప్లీనరీ ఆదివారం శాసన సభాపతి తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో జరిగింది. ఆమదాలవలస, బూర్జ,
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని ప్రభుత్వ జూనియర్ కళాళాల ఆవరణలో వైకాపా నియోజకవర్గ ప్లీనరీ ఆదివారం శాసన సభాపతి తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో జరిగింది. ఆమదాలవలస, బూర్జ, సరుబుజ్జిలి, పొందూరు మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీతారాం మాట్లాడుతుండగా కొందరు కార్యకర్తలు, నాయకులు వెనుతిరగటంతో ప్రాంగణం ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చింది. ఈ సమావేశానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, జిల్లా మంత్రులతోపాటు నియోజకవర్గ పరిధిలోని సొంత పార్టీ అసమ్మతి నేతలు సైతం హాజరుకాలేదు.
- న్యూస్టుడే, ఆమదాలవలస పట్టణం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Ashwini Vaishnaw: 2026లో బుల్లెట్ రైలు పరుగులు.. త్వరలోనే ‘మేడిన్ ఇండియా’ చిప్
-
IPL-SRH: సన్రైజర్స్ హైదరాబాద్కు షాక్.. మూడు మ్యాచ్లకు కీలక ఆటగాడు దూరం
-
AP News: కాంగ్రెస్లో చేరిన వైకాపా ఎమ్మెల్యే
-
Hanu Man: ఓటీటీలో ‘హనుమాన్’ క్రేజ్ మామూలుగా లేదుగా.. 2024లో ఇదో సరికొత్త రికార్డు
-
Bengaluru: బెంగళూరులో పేలుడు పదార్థాలు స్వాధీనం
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు