నాడు అమరావతి శ్మశానమన్నారు.. నేడు అమ్మకానికి పెట్టారు: లోకేశ్
అమరావతిని నాడు శ్మశానం అని.. నేడు ఎకరా రూ.పది కోట్లకు ఎలా అమ్మకానికి పెట్టారని వైకాపా నేతలను తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. ‘‘వైకాపా వాళ్లు
ఈనాడు డిజిటల్, అమరావతి: అమరావతిని నాడు శ్మశానం అని.. నేడు ఎకరా రూ.పది కోట్లకు ఎలా అమ్మకానికి పెట్టారని వైకాపా నేతలను తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. ‘‘వైకాపా వాళ్లు విపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి వరదలు, భూకంపాల ముప్పు ఉందని ప్రచారం చేశారు. ప్రభుత్వంలోకి వచ్చాక శ్మశానం అన్నారు. నేడు ఎకరం రూ.10 కోట్లకు అమ్మకానికి పెట్టారు. అమరావతిపై జగన్ మోసపురెడ్డి కుట్రలకు అంతం లేదు’’ అని నారా లోకేశ్ ఆదివారం ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?