శిలాఫలకంపై పేరు ఉంచండి

ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమయ్యే అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమాల్లో ప్రొటోకాల్‌ ప్రకారం శిలాఫలకంపై తన పేరు ఉంచాలని కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి గోవింద్‌

Published : 02 Jul 2022 05:11 IST

ఎంపీ రఘురామ విజ్ఞప్తి

ఈనాడు, దిల్లీ: ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమయ్యే అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమాల్లో ప్రొటోకాల్‌ ప్రకారం శిలాఫలకంపై తన పేరు ఉంచాలని కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌కు వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు. శిలాఫలకంపై తన పేరు ఉంచొద్దంటూ ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఒత్తిడి తెస్తున్నట్లు తన నియోజకవర్గ ప్రజల ద్వారా తెలిసిందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని