Dharmendra Pradhan: ప్రధానిని ఎలా గౌరవించాలో జగన్‌ను చూసి తెలుసుకోవాలి: ధర్మేంద్ర ప్రధాన్‌

ప్రధానిని ఏ విధంగా గౌరవించాలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను చూసి తెలంగాణ సీఎం కేసీఆర్‌ తెలుసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ అన్నారు. హెచ్‌సీయూలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కేసీఆర్‌ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి

Updated : 05 Jul 2022 07:21 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రధానిని ఏ విధంగా గౌరవించాలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను చూసి తెలంగాణ సీఎం కేసీఆర్‌ తెలుసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ అన్నారు. హెచ్‌సీయూలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కేసీఆర్‌ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని మరిచిపోకూడదు. మోదీని ఈ దేశ ప్రజలు రెండుసార్లు ప్రధానిగా ఎన్నుకున్నారు. ఏపీ సీఎం జగన్‌ ఏ తరహాలో ప్రధానికి ఆహ్వానం పలికారో.. అదే తరహాలో ఏ ముఖ్యమంత్రి అయినా ప్రధానికి గౌరవం ఇవ్వాలి’’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని