బటన్లు నొక్కితే అభివృద్ధి జరగదు: శైలజానాథ్‌

బటన్లు నొక్కితే అభివృద్ధి జరగదని, సీఎం జగన్‌ నిర్లక్ష్యాన్ని వీడి అమరావతిని అభివృద్ధి చేయాలని ఏపీ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు శైలజానాథ్‌ డిమాండు చేశారు. విభజన

Published : 30 Jul 2022 05:03 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి : బటన్లు నొక్కితే అభివృద్ధి జరగదని, సీఎం జగన్‌ నిర్లక్ష్యాన్ని వీడి అమరావతిని అభివృద్ధి చేయాలని ఏపీ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు శైలజానాథ్‌ డిమాండు చేశారు. విభజన హామీలను కేంద్రం నెరవేర్చక పోయినా జగన్‌ ఎందుకు మౌనం వహిస్తున్నారని శుక్రవారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని