మహిళల్ని వేధిస్తుంటే కమిషన్‌ ఏం చేస్తోంది?: సునీత

వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ మహిళల్ని వేధిస్తున్నట్లు వీడియోలు బయటపడినా రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఎందుకు స్పందించడం లేదని తెదేపా

Published : 06 Aug 2022 04:28 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ మహిళల్ని వేధిస్తున్నట్లు వీడియోలు బయటపడినా రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఎందుకు స్పందించడం లేదని తెదేపా అంగన్‌వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత ప్రశ్నించారు. తక్షణం ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆమె శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు