12 సంక్షేమ పథకాలను రద్దు చేసిన ప్రభుత్వం
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12 గిరిజన సంక్షేమ పథకాలను రద్దు చేసిందని తెదేపా ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు దొన్నుదొర, ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్
తెదేపా నాయకులు దొన్నుదొర, ధారునాయక్
ఈనాడు డిజిటల్, అమరావతి : వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12 గిరిజన సంక్షేమ పథకాలను రద్దు చేసిందని తెదేపా ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు దొన్నుదొర, ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ధారునాయక్ మండిపడ్డారు. రాష్ట్రంలో గిరిజన హక్కులను జగన్ ప్రభుత్వం కాలరాస్తోందని శనివారం ఓ ప్రకటనలో ఆరోపించారు. తెదేపా హయాంలో నిర్మించిన 81 గురుకులాలకు నాడు-నేడు పేరుతో రంగులేయడం తప్ప జగన్ చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఈ నెల 9న తెదేపా కేంద్ర కార్యాలయంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించనున్నామని, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పాల్గొంటారని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా