నేడు పీసీసీ ఓబీసీ శక్తి సమ్మేళన్‌: నూతి శ్రీకాంత్‌గౌడ్‌

కాంగ్రెస్‌ పార్టీ ఓబీసీ సెల్‌ ఆధ్వర్యంలో సోమవారం ‘శక్తి సమ్మేళన్‌’ నిర్వహిస్తున్నట్లు ఆ విభాగం ఛైర్మన్‌ నూతి శ్రీకాంత్‌గౌడ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు

Published : 08 Aug 2022 06:22 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీ ఓబీసీ సెల్‌ ఆధ్వర్యంలో సోమవారం ‘శక్తి సమ్మేళన్‌’ నిర్వహిస్తున్నట్లు ఆ విభాగం ఛైర్మన్‌ నూతి శ్రీకాంత్‌గౌడ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు గాంధీభవన్‌ ప్రకాశంహాలులో జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ ఓబీసీ నాయకులతో పాటు కాంగ్రెస్‌ ముఖ్యనేతలు హాజరవుతారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని