మాదిగల ఇళ్లపై జాతీయ జెండా ఎందుకు ఎగురేయాలి?: పిడమర్తి

జాతీయ జెండాను మాదిగలు తమ ఇళ్లపై ఎందుకు ఎగురవేయాలని, వాట్సాప్‌ డీపీలో ఎందుకు పెట్టుకోవాలో ప్రధాని మోదీ చెప్పాలని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ పిడమర్తి రవి ప్రశ్నించారు. ఎస్సీ

Published : 10 Aug 2022 05:22 IST

ఈనాడు, దిల్లీ:  జాతీయ జెండాను మాదిగలు తమ ఇళ్లపై ఎందుకు ఎగురవేయాలని, వాట్సాప్‌ డీపీలో ఎందుకు పెట్టుకోవాలో ప్రధాని మోదీ చెప్పాలని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ పిడమర్తి రవి ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణ కోసం జంతర్‌మంతర్‌లో మంగళవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ స్వాతంత్య్రం రాకముందు అణచివేతకు గురైన మాదిగలు స్వాతంత్య్రం వచ్చాకా అంతే స్థాయిలో వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని