రైతులకు రూ.3 లక్షల రుణమాఫీ, ఉచిత విద్యుత్తు
గుజరాత్లో అధికారంలోకి వస్తే రైతులకు రూ.3 లక్షల వరకు రుణమాఫీ, రోజుకు 10 గంటల ఉచిత విద్యుత్తు అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీశ్ ఠాకోర్ మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయ
గుజరాత్లో కాంగ్రెస్ హామీ
అహ్మదాబాద్, దిల్లీ: గుజరాత్లో అధికారంలోకి వస్తే రైతులకు రూ.3 లక్షల వరకు రుణమాఫీ, రోజుకు 10 గంటల ఉచిత విద్యుత్తు అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీశ్ ఠాకోర్ మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయ ఉత్పత్తులను కనీస మద్దతుధర (ఎంఎస్పీ) కంటే తక్కువకు కొనడాన్ని నిషేధిస్తూ చట్టం తీసుకువస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు