ఎంపీ మాధవ్ విషయంలో తెదేపాది అనవసర రాద్ధాంతం
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్పై తెదేపా అనవసర రాద్ధాంతం చేస్తోందని పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. ఎంపీపై వచ్చిన ఆరోపణలను నిరూపించాలని
మంత్రి ఆదిమూలపు సురేష్
ఈనాడు, అమరావతి: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్పై తెదేపా అనవసర రాద్ధాంతం చేస్తోందని పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. ఎంపీపై వచ్చిన ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు. ఎంపీ మాధవ్ విషయంలో వీడియో మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమంలో పెట్టారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వీడియో సృష్టించిన వ్యక్తులపై చర్యలు తప్పవని అన్నారు. రాష్ట్రంలో వైకాపాకి, సీఎం జగన్కు పెరుగుతున్న జనాదరణ చూసి తెదేపా నాయకులకు దిక్కుతోచడం లేదని వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా