గంజాయి కేసులను నర్సీపట్నంలోనే విచారించాలి
గంజాయి కేసులను నర్సీపట్నం న్యాయస్థానంలోనే విచారించేలా న్యాయశాఖ ఉత్తర్వులు ఇవ్వాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు కోరారు.
తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు
నర్సీపట్నం అర్బన్, న్యూస్టుడే: గంజాయి కేసులను నర్సీపట్నం న్యాయస్థానంలోనే విచారించేలా న్యాయశాఖ ఉత్తర్వులు ఇవ్వాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు కోరారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆదివారం ఆయన ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు. ‘ఏళ్లతరబడి గంజాయి కేసులు పరిష్కారం కాకపోవడంతో న్యాయశాఖ గత నెల 16న చోడవరం, అనకాపల్లి, గాజువాక న్యాయస్థానాల్లో విచారించేలా ఉత్తర్వులు ఇచ్చింది. గంజాయి కేసులు నర్సీపట్నం ప్రాంతంలోనే ఎక్కువగా ఉన్నాయి’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా