నేడు ముంపు ప్రాంతాల్లో సీఎల్పీ బృందం పర్యటన
కాంగ్రెస్ శాసనసభాపక్ష(సీఎల్పీ) బృందం మంగళ, బుధవారాల్లో గోదావరి పరీవాహక ముంపు ప్రాంతాల్లో పర్యటించనుంది. సీఎల్పీ నేత భట్టివిక్రమార్క నేతృత్వంతో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు
గాంధీభవన్, న్యూస్టుడే: కాంగ్రెస్ శాసనసభాపక్ష(సీఎల్పీ) బృందం మంగళ, బుధవారాల్లో గోదావరి పరీవాహక ముంపు ప్రాంతాల్లో పర్యటించనుంది. సీఎల్పీ నేత భట్టివిక్రమార్క నేతృత్వంతో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, జగ్గారెడ్డి, సీతక్క, పొదెం వీరయ్యలతో పాటు నాయకులు మహేశ్వర్రెడ్డి, ప్రేమ్సాగర్రావు, కిసాన్ కాంగ్రెస్ నాయకులు ఈ పర్యటనలో పాల్గొననున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ