అధ్వానంగా విద్యుత్ సంస్థల పరిస్థితి
‘‘వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో 7 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచింది. రూ.19,300 కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై వేసింది. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెబుతూ.. డిస్కంలకు చెల్లించాల్సిన సబ్సిడీ రూ.25,500 కోట్లు
తెదేపా జాతీయ అధికార ప్రతినిధి జీవీరెడ్డి
‘‘వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో 7 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచింది. రూ.19,300 కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై వేసింది. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెబుతూ.. డిస్కంలకు చెల్లించాల్సిన సబ్సిడీ రూ.25,500 కోట్లు బకాయిలు పెట్టింది. గత ప్రభుత్వ హయాంలో కుదిరిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను (పీపీఏ) రద్దు చేయడం వల్ల యూనిట్ రూ.20-22 మధ్య కొనాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ మూడేళ్లలో విద్యుత్ సంస్థలు దివాలా తీసే పరిస్థితి ఏర్పడింది. డిస్కంల పేరిట తెచ్చిన రూ.25 వేల కోట్ల అప్పులు ఏమయ్యాయి’’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే