తెలంగాణలో బెంగాల్ తరహా దాడులు: ఛుగ్
తెలంగాణలో తమ పార్టీ కార్యకర్తలు, నాయకులపై పశ్చిమ బెంగాల్ తరహాలో తెరాస ప్రభుత్వం దాడులు చేస్తోందని భాజపా రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు తరుణ్ఛుగ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్కు ఓటమి
ఈనాడు, దిల్లీ: తెలంగాణలో తమ పార్టీ కార్యకర్తలు, నాయకులపై పశ్చిమ బెంగాల్ తరహాలో తెరాస ప్రభుత్వం దాడులు చేస్తోందని భాజపా రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు తరుణ్ఛుగ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్కు ఓటమి భయం పట్టుకుందని, ఆ భయంతోనే పోలీసుల సహాయంతో బండి సంజయ్ పాదయాత్రపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజా సంగ్రామ యాత్ర ఆగదని స్పష్టంచేశారు. దిల్లీలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అమిత్ షా సభ ఏర్పాటు విషయాన్ని ఒకట్రెండు రోజుల్లో ఖరారు చేస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు