ప్రవాస భారతీయుల సేవలు ఘనం
జనసేన పార్టీ ఎదుగుదల కోసం ప్రవాస భారతీయులు చేస్తున్న స్వచ్ఛంద సేవలు అభినందనీయమని ఆ పార్టీ నేత కొణిదెల నాగబాబు అన్నారు. సింగపూర్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు కౌలు రైతుల భరోసా సహాయార్థం సమకూర్చిన
జనసేన నేత నాగబాబు
ఈనాడు, అమరావతి: జనసేన పార్టీ ఎదుగుదల కోసం ప్రవాస భారతీయులు చేస్తున్న స్వచ్ఛంద సేవలు అభినందనీయమని ఆ పార్టీ నేత కొణిదెల నాగబాబు అన్నారు. సింగపూర్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు కౌలు రైతుల భరోసా సహాయార్థం సమకూర్చిన రూ.3 లక్షల సాయాన్ని డీడీ రూపంలో నాగబాబు చేతుల మీదుగా జనసేన పార్టీకి అందించారు. హైదరాబాద్లోని జనసేన ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!