ప్రవాస భారతీయుల సేవలు ఘనం

జనసేన పార్టీ ఎదుగుదల కోసం ప్రవాస భారతీయులు చేస్తున్న స్వచ్ఛంద సేవలు అభినందనీయమని ఆ పార్టీ నేత కొణిదెల నాగబాబు అన్నారు. సింగపూర్‌లో స్థిరపడిన ప్రవాస భారతీయులు కౌలు రైతుల భరోసా సహాయార్థం సమకూర్చిన

Published : 18 Aug 2022 05:19 IST

జనసేన నేత నాగబాబు

ఈనాడు, అమరావతి: జనసేన పార్టీ ఎదుగుదల కోసం ప్రవాస భారతీయులు చేస్తున్న స్వచ్ఛంద సేవలు అభినందనీయమని ఆ పార్టీ నేత కొణిదెల నాగబాబు అన్నారు. సింగపూర్‌లో స్థిరపడిన ప్రవాస భారతీయులు కౌలు రైతుల భరోసా సహాయార్థం సమకూర్చిన రూ.3 లక్షల సాయాన్ని డీడీ రూపంలో నాగబాబు చేతుల మీదుగా జనసేన పార్టీకి అందించారు. హైదరాబాద్‌లోని జనసేన ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని