మోదీ ప్రభుత్వ అసమర్థతే అసలు కారణం
విశ్వవిద్యాలయాల ప్రవేశాల ఉమ్మడి పరీక్షను పలుమార్లు రద్దు చేశారు. దీనికి సాంకేతిక లోపాలను సాకుగా చూపుతున్నారు. అయితే అసలు కారణం మోదీ ప్రభుత్వ అసమర్థత, సన్నద్ధత లోపమే.
జైరాం రమేశ్
విశ్వవిద్యాలయాల ప్రవేశాల ఉమ్మడి పరీక్షను పలుమార్లు రద్దు చేశారు. దీనికి సాంకేతిక లోపాలను సాకుగా చూపుతున్నారు. అయితే అసలు కారణం మోదీ ప్రభుత్వ అసమర్థత, సన్నద్ధత లోపమే.
కశ్మీరీ పండిట్ల గోస వినని భాజపా
రణ్దీప్ సింగ్ సుర్జేవాలా
రాహుల్ భట్ నుంచి ఇటీవల సునీల్ భట్ వరకూ ఎంతో మంది కశ్మీరీ పండిట్లు ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. అయినా వారికి భద్రత కల్పించడంలో భాజపా ప్రభుత్వం విఫలమైంది. ఇంకెన్ని కశ్మీరీ కుటుంబాలు తమవారిని కోల్పోవాలి? వారిని భాజపా రాజకీయ ప్రయోజనాల కోణంలోనే చూస్తోందా?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం