మోదీ ప్రభుత్వ అసమర్థతే అసలు కారణం

విశ్వవిద్యాలయాల ప్రవేశాల ఉమ్మడి పరీక్షను పలుమార్లు రద్దు చేశారు. దీనికి సాంకేతిక లోపాలను సాకుగా చూపుతున్నారు. అయితే అసలు కారణం మోదీ ప్రభుత్వ అసమర్థత, సన్నద్ధత లోపమే.

Published : 18 Aug 2022 05:51 IST

జైరాం రమేశ్‌

విశ్వవిద్యాలయాల ప్రవేశాల ఉమ్మడి పరీక్షను పలుమార్లు రద్దు చేశారు. దీనికి సాంకేతిక లోపాలను సాకుగా చూపుతున్నారు. అయితే అసలు కారణం మోదీ ప్రభుత్వ అసమర్థత, సన్నద్ధత లోపమే.


కశ్మీరీ పండిట్ల గోస వినని భాజపా

రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జేవాలా

రాహుల్‌ భట్‌ నుంచి ఇటీవల సునీల్‌ భట్‌ వరకూ ఎంతో మంది కశ్మీరీ పండిట్లు ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. అయినా వారికి భద్రత కల్పించడంలో భాజపా ప్రభుత్వం విఫలమైంది. ఇంకెన్ని కశ్మీరీ కుటుంబాలు తమవారిని కోల్పోవాలి? వారిని భాజపా రాజకీయ ప్రయోజనాల కోణంలోనే చూస్తోందా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని