త్వరలో ఆదోనికి రాహుల్ గాంధీ
భారత్ జోడు పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో పర్యటిస్తారని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
ఆదోని సాంస్కృతికం, న్యూస్టుడే: భారత్ జోడు పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో పర్యటిస్తారని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసీరెడ్డి వెల్లడించారు. గురువారం వారు ఇక్కడ మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపట్టనున్న ఈ పాదయాత్ర దేశంలోని 68 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కొనసాగుతుందని, మన రాష్ట్రంలో అనంతపురం జిల్లా రాయదుర్గం, కర్నూలు జిల్లా ఆదోని, ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో కొనసాగుతుందన్నారు. పట్టణంలోని ప్రధాన రహదారితో పాటు, అంబేడ్కర్ కూడలి వద్ద భారీ బహిరంగ సభ కోసం స్థలాన్ని పరిశీలించారు. ఆదోని కాంగ్రెస్ నాయకులతో చర్చించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!