మీరు తెచ్చిన పరిశ్రమలు ఉంటే జీవోలతో చర్చకు రావాలి

గత ప్రభుత్వంతో సంబంధం లేకుండా.. వైకాపా ప్రభుత్వం సొంతంగా తెచ్చిన కంపెనీలు, కల్పించిన ఉద్యోగాలు ఉంటే వాటి వివరాలు, జీవోలతో మంత్రి రోజా చర్చకు రావాలని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ

Updated : 19 Aug 2022 06:22 IST

తెదేపా రాష్ట్ర ప్రధానకార్యదర్శి పంచుమర్తి అనురాధ డిమాండ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: గత ప్రభుత్వంతో సంబంధం లేకుండా.. వైకాపా ప్రభుత్వం సొంతంగా తెచ్చిన కంపెనీలు, కల్పించిన ఉద్యోగాలు ఉంటే వాటి వివరాలు, జీవోలతో మంత్రి రోజా చర్చకు రావాలని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ సవాలు విసిరారు.  తమ కుంభకోణాలు బయటపడతాయనే భయంతోనే పారదర్శకంగా ఉంచాల్సిన జీవోలను ఈ ప్రభుత్వం దాస్తోందని మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని