మీరు తెచ్చిన పరిశ్రమలు ఉంటే జీవోలతో చర్చకు రావాలి
గత ప్రభుత్వంతో సంబంధం లేకుండా.. వైకాపా ప్రభుత్వం సొంతంగా తెచ్చిన కంపెనీలు, కల్పించిన ఉద్యోగాలు ఉంటే వాటి వివరాలు, జీవోలతో మంత్రి రోజా చర్చకు రావాలని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ
తెదేపా రాష్ట్ర ప్రధానకార్యదర్శి పంచుమర్తి అనురాధ డిమాండ్
ఈనాడు డిజిటల్, అమరావతి: గత ప్రభుత్వంతో సంబంధం లేకుండా.. వైకాపా ప్రభుత్వం సొంతంగా తెచ్చిన కంపెనీలు, కల్పించిన ఉద్యోగాలు ఉంటే వాటి వివరాలు, జీవోలతో మంత్రి రోజా చర్చకు రావాలని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ సవాలు విసిరారు. తమ కుంభకోణాలు బయటపడతాయనే భయంతోనే పారదర్శకంగా ఉంచాల్సిన జీవోలను ఈ ప్రభుత్వం దాస్తోందని మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్