కాంగ్రెస్లో ‘కో ఆప్షన్’ వివాదం
పీసీసీ కో ఆప్షన్ సభ్యుల నియామకం వివాదాస్పదమైంది. పీసీసీ కార్యవర్గం సూచించిన వారిని కాకుండా అదనంగా సుమారు వంద మందిని కోఆప్షన్ సభ్యులుగా నియమించారని
గాంధీభవన్, న్యూస్టుడే: పీసీసీ కో ఆప్షన్ సభ్యుల నియామకం వివాదాస్పదమైంది. పీసీసీ కార్యవర్గం సూచించిన వారిని కాకుండా అదనంగా సుమారు వంద మందిని కోఆప్షన్ సభ్యులుగా నియమించారని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సీనియర్ నాయకులు శనివారం ఏఐసీసీ ఎలక్షన్ ఇన్ఛార్జి మధుసూదన మిస్త్రీకి లేఖ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఇద్దరేసి చొప్పున పీసీసీ సభ్యులు ఉంటారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు గాను 238 మంది ఉంటారు.ఈ మొత్తం సంఖ్యలో 15 శాతం మంది అంటే దాదాపు 36 మంది కో ఆప్షన్ సభ్యులు ఉండాలి. కానీ ఇటీవల 100 మందిని వరకు కోఆప్షన్ సభ్యులుగా నియమించినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్