భారత్ జోడో యాత్రపై దుష్ప్రచారం.. న్యాయపరమైన చర్యలకు సిద్ధమైన కాంగ్రెస్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను ఇబ్బంది పెట్టేందుకు భాజపా నాయకులు, వారి నేతృత్వంలోని ‘ఆన్లైన్ హేట్ ఫ్యాక్టరీ’ సృష్టిస్తున్న నకిలీ వార్తలపై
దిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను ఇబ్బంది పెట్టేందుకు భాజపా నాయకులు, వారి నేతృత్వంలోని ‘ఆన్లైన్ హేట్ ఫ్యాక్టరీ’ సృష్టిస్తున్న నకిలీ వార్తలపై న్యాయపరమైన చర్యలకు దిగనున్నట్లు ఆ పార్టీ సోమవారం ప్రకటించింది. ‘‘నకిలీ వార్తలకు సంబంధించి అయిదు కేసులపై న్యాయపరమైన చర్యలు ప్రారంభించాం. వీటిని మేం తేలిగ్గా వదిలిపెట్టబోం’’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ వెల్లడించారు. ఈ క్రమంలో రెండు చిత్రాలతో సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టుపై కేరళలో తమ పార్టీ ఎంపీ హిబి ఎడెన్ చేసిన ఫిర్యాదును ఆయన ట్విటర్లో షేర్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్