మండల్ విగ్రహ దిమ్మె కూల్చివేత
బీసీ రిజర్వేషన్ల పితామహుడు, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి బీపీ మండల్ విగ్రహం ఏర్పాటుకు చేసిన దిమ్మెను గుంటూరు నగరపాలక సిబ్బంది కూల్చివేయడం
ప్రభుత్వ అరాచకాలకు పరాకాష్ఠ
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
ఈనాడు డిజిటల్, అమరావతి: బీసీ రిజర్వేషన్ల పితామహుడు, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి బీపీ మండల్ విగ్రహం ఏర్పాటుకు చేసిన దిమ్మెను గుంటూరు నగరపాలక సిబ్బంది కూల్చివేయడం దారుణమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ‘బీసీ వర్గాలపై దాడులు జరిగితే అధికార పక్షంలో ఉండి కూడా నిరసించి... ప్రభుత్వానికి చుక్కలు చూపించిన మహనీయుడు మండల్. పౌర హక్కుల కమిషన్ ఛైర్మన్గా ప్రభుత్వ, విద్యా సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఆయన అండగా నిలిచారు. ఆయన విగ్రహం ఏర్పాటుకు చేసిన దిమ్మెను కనీస సమాచారం కూడా ఇవ్వకుండా కూల్చివేయాల్సిన అవసరం ఏమొచ్చింద’ని ఒక ప్రకటనలో ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్