పండగలకు కందిపప్పు, పంచదార ఇవ్వాలి: సీపీఐ

దసరా, దీపావళి పండగల సందర్భంగా కందిపప్పు, పంచదారలను కార్డుదారులకు అందించాలని కోరుతూ సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు.

Published : 04 Oct 2022 05:26 IST

ఈనాడు, అమరావతి: దసరా, దీపావళి పండగల సందర్భంగా కందిపప్పు, పంచదారలను కార్డుదారులకు అందించాలని కోరుతూ సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. ‘‘గత ఆరు నెలలుగా రేషన్‌ సక్రమంగా ఇవ్వడం లేదు.  ఈ దసరా, దీపావళి సందర్భంగానైనా రేషన్‌ కార్డులకు ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు....’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని