ఆప్ క్యాంపు రాజకీయం!
గుజరాత్ ఎన్నికల బరిలో దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ.. తమ అభ్యర్థుల విషయంలో జాగ్రత్తపడుతోంది.
గుజరాత్ ఎన్నికల బరిలో దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ.. తమ అభ్యర్థుల విషయంలో జాగ్రత్తపడుతోంది. తూర్పు సూరత్ అభ్యర్థి కంచన్ జరీవాలా బుధవారం తన నామినేషన్ను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సూరత్ ప్రాంతానికి చెందిన పార్టీ అభ్యర్థులను గుర్తు తెలియని చోటుకు తరలించింది. సూరత్ స్థానాల్లో నామినేషన్ల ఉపసంహరణకు గురువారమే ఆఖరి రోజు కావడం వల్ల ఈ మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!