Uddhav thackeray: గవర్నర్ను కాదు.. అమెజాన్ పార్శిల్ను పంపారు: ఉద్ధవ్ ఠాక్రే
మహారాష్ట్ర గవర్నర్ బి.ఎస్.కోశ్యారీని అమెజాన్ పార్శిల్తో పోల్చారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. ఆయన్ను కేంద్రం వెంటనే వెనక్కి పిలిపించుకోవాలని గురువారం డిమాండ్ చేశారు.
ఆయన మాకొద్దు.. వెనక్కి తీసుకోండి
ముంబయి/పుణె: మహారాష్ట్ర గవర్నర్ బి.ఎస్.కోశ్యారీని అమెజాన్ పార్శిల్తో పోల్చారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. ఆయన్ను కేంద్రం వెంటనే వెనక్కి పిలిపించుకోవాలని గురువారం డిమాండ్ చేశారు. ‘‘ఈ పార్శిల్ మహారాష్ట్రలో ఉండాలని కోరుకోవడం లేదు. మేం వద్దనుకుంటున్నాం కాబట్టి మీరు (కేంద్రం) వెనక్కి తీసుకోండి. వేరే రాష్ట్రానికి పంపించుకోండి’’ అని ఠాక్రే పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ.. పాత తరానికి చెందిన దిగ్గజమంటూ ఇటీవల కోశ్యారీ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో రాజకీయంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రను ప్రేమించేవారంతా కోశ్యారీ ప్రకటనలను వ్యతిరేకించాలని ఠాక్రే పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!