ఎవరెవరికి ఏం చేస్తామంటే...
గుజరాత్లో తొలి విడత ఎన్నికలకు మరో మూడు రోజులే ఉండటంతో అన్ని పార్టీలూ తమ మేనిఫెస్టోలను విడుదల చేశాయి.
గుజరాత్లో భాజపా, కాంగ్రెస్, ఆప్ మేనిఫెస్టోలివీ..
గాంధీనగర్
గుజరాత్లో తొలి విడత ఎన్నికలకు మరో మూడు రోజులే ఉండటంతో అన్ని పార్టీలూ తమ మేనిఫెస్టోలను విడుదల చేశాయి. ఉచితాలు, హామీలతో ఆమ్ ఆద్మీ పార్టీ అరంగేట్రం చేస్తే... శనివారం భాజపా తన సంకల్పాలను వెల్లడించింది. ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని తెలిపింది. అధికారంలోకి వస్తే ఏ పార్టీ ఏయే రంగాల వారికి ఏమేం చేస్తామంటోందో చూస్తే...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్