ఎవరెవరికి ఏం చేస్తామంటే...

గుజరాత్‌లో తొలి విడత ఎన్నికలకు మరో మూడు రోజులే ఉండటంతో అన్ని పార్టీలూ తమ మేనిఫెస్టోలను విడుదల చేశాయి.

Published : 28 Nov 2022 07:01 IST

గుజరాత్‌లో భాజపా, కాంగ్రెస్‌, ఆప్‌ మేనిఫెస్టోలివీ..
గాంధీనగర్

గుజరాత్‌లో తొలి విడత ఎన్నికలకు మరో మూడు రోజులే ఉండటంతో అన్ని పార్టీలూ తమ మేనిఫెస్టోలను విడుదల చేశాయి. ఉచితాలు, హామీలతో ఆమ్‌ ఆద్మీ పార్టీ అరంగేట్రం చేస్తే... శనివారం భాజపా తన సంకల్పాలను వెల్లడించింది. ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని తెలిపింది. అధికారంలోకి వస్తే ఏ పార్టీ ఏయే రంగాల వారికి ఏమేం చేస్తామంటోందో చూస్తే...

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని