పథకాలన్నీ వాలంటీర్లు, నాయకులకేనా?
ప్రభుత్వ పథకాలన్నీ వాలంటీర్ల కుటుంబాలకు అందాకే మిగిలిన వారికి ఇస్తున్నారని కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరడోణ గ్రామస్థులు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు ఫిర్యాదు చేశారు.
మంత్రి జయరాంను ప్రశ్నించిన గ్రామస్థులు
ఆలూరు గ్రామీణ, న్యూస్టుడే: ప్రభుత్వ పథకాలన్నీ వాలంటీర్ల కుటుంబాలకు అందాకే మిగిలిన వారికి ఇస్తున్నారని కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరడోణ గ్రామస్థులు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో సోమవారం గడప గడపకు మన ప్రభుత్వంలో కొందరు గ్రామస్థులు ప్రభుత్వ పథకాలు వాలంటీర్లు, నాయకుల కుటుంబాలకేనా? సామాన్యులకు ఇవ్వరా? అని మంత్రిని ప్రశ్నించారు. అలా ఏమీ లేదని, అర్హులందరికీ పథకాలు అందిస్తామని మంత్రి సమాధానమిచ్చారు. గ్రామానికి రహదారి, ఇంటింటికీ కుళాయిని ఏర్పాటు చేస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్