షర్మిల హద్దుమీరి మాట్లాడుతున్నారు
పాదయాత్ర పేరిట వైతెపా అధ్యక్షురాలు షర్మిల హద్దుమీరి మాట్లాడుతున్నారని తెలంగాణ రెడ్క్ో ఛైర్మన్ సతీష్రెడ్డి విమర్శించారు.
రెడ్కో ఛైర్మన్ సతీష్రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: పాదయాత్ర పేరిట వైతెపా అధ్యక్షురాలు షర్మిల హద్దుమీరి మాట్లాడుతున్నారని తెలంగాణ రెడ్క్ో ఛైర్మన్ సతీష్రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ.. సీఎంతో పాటు మంత్రులను, ఎమ్మెల్యేలను ఇష్టం వచ్చినట్లు దూషించి ప్రచారం పొందాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఆమె రాష్ట్రంలో తిరుగుతున్నారని, దీనిని తెలంగాణ సమాజం సహించదన్నారు. ప్రగతిభవన్ వద్ద హంగామా చేసేందుకు యత్నించగా పోలీసులు చాలా ఓపికతో చెప్పారని.. అయినా షర్మిల అక్కడి నుంచి వెళ్లకపోవడంతో అరెస్టు చేశారని తెలిపారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి షర్మిలకు మద్దతుగా మాట్లాడడం శోచనీయమన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM