మదనపల్లిలో టిప్పుసుల్తాన్‌ మైదానమా: సత్యకుమార్‌

‘మదనపల్లిలో అనేక సంవత్సరాలు ఉన్నా ఏనాడూ టిప్పు సుల్తాన్‌ మైదానం పేరు వినలేదు. అకస్మాత్తుగా ఎక్కడినుంచి ఎప్పుడు పుట్టుకొచ్చిందో ఎవరికీ తెలియదు.

Published : 30 Nov 2022 05:33 IST

ఈనాడు, అమరావతి: ‘మదనపల్లిలో అనేక సంవత్సరాలు ఉన్నా ఏనాడూ టిప్పు సుల్తాన్‌ మైదానం పేరు వినలేదు. అకస్మాత్తుగా ఎక్కడినుంచి ఎప్పుడు పుట్టుకొచ్చిందో ఎవరికీ తెలియదు. ఏ నాయకుడూ దొరకనట్లు అతని పేరు పెట్టడం ఓట్ల కోసమే కదా!’ అని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ వ్యాఖ్యానించారు. ఈ మేరకు మంగళవారం ట్వీట్‌ చేశారు. ఈ మైదానంలో బుధవారం జరిగే ‘విద్యాదీవెన’ నాలుగోవిడత నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొననున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని