మదనపల్లిలో టిప్పుసుల్తాన్ మైదానమా: సత్యకుమార్
‘మదనపల్లిలో అనేక సంవత్సరాలు ఉన్నా ఏనాడూ టిప్పు సుల్తాన్ మైదానం పేరు వినలేదు. అకస్మాత్తుగా ఎక్కడినుంచి ఎప్పుడు పుట్టుకొచ్చిందో ఎవరికీ తెలియదు.
ఈనాడు, అమరావతి: ‘మదనపల్లిలో అనేక సంవత్సరాలు ఉన్నా ఏనాడూ టిప్పు సుల్తాన్ మైదానం పేరు వినలేదు. అకస్మాత్తుగా ఎక్కడినుంచి ఎప్పుడు పుట్టుకొచ్చిందో ఎవరికీ తెలియదు. ఏ నాయకుడూ దొరకనట్లు అతని పేరు పెట్టడం ఓట్ల కోసమే కదా!’ అని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు మంగళవారం ట్వీట్ చేశారు. ఈ మైదానంలో బుధవారం జరిగే ‘విద్యాదీవెన’ నాలుగోవిడత నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Pakistan: పాక్లో ఘోర ప్రమాదం.. 42మంది మృత్యువాత
-
General News
KTR: అమెరికాలో సదస్సుకు మంత్రి కేటీఆర్కు ఆహ్వానం
-
India News
Beating Retreat: సైనిక విన్యాసాలు భళా.. 3,500 డ్రోన్లతో మెగా షో.. వీక్షించండి
-
Sports News
Djokovic: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023.. జకోవిచ్ ఖాతాలో పదో టైటిల్.. మొత్తంగా 22వ గ్రాండ్స్లామ్
-
General News
Harish Rao: వైద్యరంగంలో మనం దేశానికే ఆదర్శం: హరీశ్రావు
-
General News
Srisailam: శ్రీశైలం ఘాట్రోడ్లో రక్షణ గోడను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం