తల్లికి, చెల్లికి న్యాయం చేయనివారు రాష్ట్రానికేం చేస్తారు?
కన్నతల్లికి, సొంత చెల్లికి న్యాయం చేయని జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తాననడం విడ్డూరంగా ఉందని కాపు సంక్షేమసేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీమంత్రి చేగొండి వెంకట హరిరామ జోగయ్య ఒక ప్రకటనలో విమర్శించారు.
మాజీమంత్రి హరిరామ జోగయ్య
పాలకొల్లు పట్టణం, న్యూస్టుడే: కన్నతల్లికి, సొంత చెల్లికి న్యాయం చేయని జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తాననడం విడ్డూరంగా ఉందని కాపు సంక్షేమసేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీమంత్రి చేగొండి వెంకట హరిరామ జోగయ్య ఒక ప్రకటనలో విమర్శించారు. ‘జగన్ జైలుకు వెళ్లినప్పుడు పార్టీని బతికించడం కోసం షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేశారు. ప్రస్తుతం వారు తెలంగాణలో పార్టీ పెట్టుకొని ఉనికి కోసం పోరాడుతున్నారు. జగన్ నైతికంగా కూడా చెల్లికి సహాయం చేయకపోవడానికి తెలంగాణ సీఎంపై ఉన్న ‘గురుభక్తే’ కారణం. వారి గురుశిష్య బంధం వల్ల రాష్ట్రం అథోగతి పాలైంది’ అని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్కు ఎంతో సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ