నేటి నుంచి భాజపా జాతీయ సమావేశాలు
రెండ్రోజులపాటు జరిగే భాజపా జాతీయ కార్యవర్గ నేతల సమావేశాలు సోమవారం దిల్లీలో ప్రారంభం కానున్నాయి.
ప్రారంభించనున్న ప్రధాని మోదీ
దిల్లీ: రెండ్రోజులపాటు జరిగే భాజపా జాతీయ కార్యవర్గ నేతల సమావేశాలు సోమవారం దిల్లీలో ప్రారంభం కానున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ వీటిని ప్రారంభిస్తారు. గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత ఆయన దిల్లీకి చేరుకుని ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. సీనియర్ నేతలతో పాటు పార్టీ రాష్ట్ర శాఖల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు (సంస్థాగత వ్యవహారాలు) దీనికి హాజరవుతారు. 2024 సార్వత్రిక ఎన్నికలు, ఆలోగా వివిధ రాష్ట్రాల శాసనసభలకు జరగనున్న ఎన్నికలపై పార్టీ ఎజెండాను ఈ సమావేశంలో రూపొందించనున్నారు. జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా అధ్యక్షత వహిస్తారు. పార్టీ సన్నద్ధతను, సంస్థాగత కార్యకలాపాలను సమీక్షిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!