కర్నూలులో హైకోర్టుకు భాజపా మద్దతు
కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు భాజపా మద్దతు ఉందని మాజీ ఎంపీ, భాజపా నాయకుడు టీజీ వెంకటేశ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్
కర్నూలు బి.క్యాంపు, న్యూస్టుడే: కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు భాజపా మద్దతు ఉందని మాజీ ఎంపీ, భాజపా నాయకుడు టీజీ వెంకటేశ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాయలసీమ డిక్లరేషన్కు భాజపా కట్టుబడి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో ఏపీ ఏ మాత్రం ఖర్చు చేసిందో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలులో హైకోర్టు కోసం రాయలసీమ హక్కుల ఐక్యవేదిక 20 ఏళ్లుగా డిమాండ్ చేస్తోందని గుర్తుచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?