ఎన్నికల కారణంగానే గుజరాత్కు అధిక నిధులు
కేంద్ర నిధుల వినియోగంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర వివక్ష చూపుతున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్కుమార్ విమర్శించారు.
మోదీపై రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ ధ్వజం
ఈనాడు, హైదరాబాద్: కేంద్ర నిధుల వినియోగంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర వివక్ష చూపుతున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్కుమార్ విమర్శించారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గుజరాత్ రాష్ట్రానికి అధిక నిధులు కేటాయిస్తున్నారంటూ ప్రధాని నరేంద్రమోదీపై ధ్వజమెత్తారు. బుధవారం హైదరాబాద్లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి గుజరాత్కు ప్రధాని మోదీ మంజూరు చేసిన నిధులపై మాట్లాడారు. మోదీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్కు గడిచిన తొమ్మిది నెలల్లో రూ. 1,37,655 కోట్ల విలువైన నిధులు కేటాయించారని ఆరోపించారు. ఒక్క రాష్ట్రానికే ప్రధాని అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదకరమని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్