జగన్ వెనక ఉన్నది ఆ నలుగురే
సీఎం జగన్ వెనక ఉన్నది ముమ్మాటికీ నలుగురు రెడ్లే అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు.
తెదేపా అధినేత చంద్రబాబు ట్వీట్
ఈనాడు డిజిటల్, అమరావతి: సీఎం జగన్ వెనక ఉన్నది ముమ్మాటికీ నలుగురు రెడ్లే అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు. ‘నా వెనక నలుగురు ఉన్నారు అని బీసీల సభ సాక్షిగా జగన్ చెప్పిన మాట నిజం. అవును నలుగురే ఉన్నారు. వాళ్లే విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి’ అని గురువారం ట్వీట్ చేశారు. బీసీ ద్రోహి జగన్ అని మండిపడ్డారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Harish Rao: వైద్యరంగంలో మనం దేశానికే ఆదర్శం: హరీశ్రావు
-
General News
Srisailam: శ్రీశైలం ఘాట్రోడ్లో రక్షణ గోడను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Movies News
Chiranjeevi: జన్మజన్మలకు నీకే బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటున్నాం..: చిరంజీవి
-
India News
PM Modi: బడ్జెట్ సమావేశాల వేళ.. మంత్రులతో ప్రధాని మోదీ కీలక భేటీ
-
General News
TelangaNews: ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై టీఎస్ఎల్పీఆర్బీ కీలక నిర్ణయం