జగన్ వెనక ఉన్నది ఆ నలుగురే
సీఎం జగన్ వెనక ఉన్నది ముమ్మాటికీ నలుగురు రెడ్లే అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు.
తెదేపా అధినేత చంద్రబాబు ట్వీట్
ఈనాడు డిజిటల్, అమరావతి: సీఎం జగన్ వెనక ఉన్నది ముమ్మాటికీ నలుగురు రెడ్లే అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు. ‘నా వెనక నలుగురు ఉన్నారు అని బీసీల సభ సాక్షిగా జగన్ చెప్పిన మాట నిజం. అవును నలుగురే ఉన్నారు. వాళ్లే విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి’ అని గురువారం ట్వీట్ చేశారు. బీసీ ద్రోహి జగన్ అని మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
సీఎం జగన్పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి