ఏపీని కావాలనుకుంటే తమిళనాడులో కలపండి..
మెట్రో కడతామని 2013లో హామీ ఇచ్చిన కేసీఆర్ ఎనిమిదిన్నర ఏళ్ల తర్వాత శంకుస్థాపన చేశారని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు.
భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఈనాడు, దిల్లీ: మెట్రో కడతామని 2013లో హామీ ఇచ్చిన కేసీఆర్ ఎనిమిదిన్నర ఏళ్ల తర్వాత శంకుస్థాపన చేశారని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. తెలంగాణపై సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు సరికాదని, జగన్ తన సలహాదారును మార్చుకోవాలని సూచించారు. మద్రాస్ ప్రావిన్స్ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినందున కావాలంటే ఏపీని తమిళనాడులో కలుపుకోవాలన్నారు. తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మోదీ 24 దేశాలకు వ్యాక్సిన్ పంపితే కేసీఆర్ అవినీతి సొమ్ము విదేశాల్లో పెట్టుబడి పెడుతున్నారని ఆయన ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్
-
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ
-
వదిన- మరదళ్ల సవాల్.. బారామతిలో నామినేషన్ వేసిన సుప్రియా, సునేత్ర
-
ఏపీలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
-
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్
-
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్