భాజపాతో కలిసి సర్కారు ఏర్పాటు: అమరీందర్‌

భాజపా, అకాలీదళ్‌ చీలిక వర్గంతో కలిసి పంజాబ్‌లో తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌ చెప్పారు.

Published : 30 Nov 2021 04:25 IST

చండీగఢ్‌: భాజపా, అకాలీదళ్‌ చీలిక వర్గంతో కలిసి పంజాబ్‌లో తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌ చెప్పారు. సోమవారం ఆయన ఆకస్మికంగా హరియాణా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పంజాబ్‌ ఎన్నికల్లో విజయం తమ కూటమిదేనని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని