ఉచిత ఎరువుల హామీ ఏమైంది?: రేవంత్రెడ్డి
రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామని 2017 ఏప్రిల్ 13న ఇచ్చిన హామీ ఏమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ను పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ఇచ్చిన హామీని గత నాలుగేళ్లుగా పూర్తిగా విస్మరించారని
గాంధీభవన్, న్యూస్టుడే: రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామని 2017 ఏప్రిల్ 13న ఇచ్చిన హామీ ఏమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ను పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ఇచ్చిన హామీని గత నాలుగేళ్లుగా పూర్తిగా విస్మరించారని విమర్శించారు. సవాల్ చేసి చర్చ నుంచి తప్పించుకునే బదులు..కనీసం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మంత్రి కేటీఆర్ను కోరారు. ఈ మేరకు రేవంత్రెడ్డి ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
-
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
-
లింక్ క్లిక్ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్ మూలాలు చెక్ చేయండి..
-
మొన్న కంగనపై.. నేడు ఎన్కౌంటర్పై.. వరుస వివాదాల్లో సుప్రియ శ్రీనేత్
-
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
-
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం